online marketing

Sunday, April 22, 2012

బీర్‌ బాటిళ్లతో దాడి చేయగా ముఖంపైన, తల వెనుకభాగంలో తీవ్ర...

నెల్లూరు: నగరంలోని స్థానిక అర్చన సెంటర్‌ వద్ద శనివారం రాత్రి 10 గంట సమయంలో మద్యం షాపు ముందు ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. వివరాలిలా వున్నాయి. స్థానిక కపాడిపాళెంనకు చెందిన కేరళ కిరణ్‌ అలియాస్‌ జింబాంబే అనే 28 ఏళ్ల యువకుడు గుండా ఆంజనేయులు కల్యాణ మండపం పక్కన టైర్‌ పంచర్‌ షాఫు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కిరణ్‌ మద్యం సేవించేందుకు సమీపంలో గల వైన్‌ స్పాట్‌ మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. కాసేపటికి కొందరు వ్యక్తులు పాతకక్షలు మనసులో ఉంచుకుని కిరణ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ దుండ గులు  నగరంలోని స్థానిక అర్చన సెంటర్‌ వద్ద శనివారం రాత్రి 10 గంట సమయంలో మద్యం షాపు ముందు ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. వివరాలిలా వున్నాయి. స్థానిక కపాడిపాళెంనకు చెందిన కేరళ కిరణ్‌ అలియాస్‌ జింబాంబే అనే 28 ఏళ్ల యువకుడు గుండా ఆంజనేయులు కల్యాణ మండపం పక్కన టైర్‌ పంచర్‌ షాఫు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కిరణ్‌ మద్యం సేవించేందుకు సమీపంలో గల వైన్‌ స్పాట్‌ మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. కాసేపటికి కొందరు వ్యక్తులు పాతకక్షలు మనసులో ఉంచుకుని కిరణ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ దుండ గులు బీర్‌ బాటిళ్లతో కిరణ్‌పై దాడి చేయగా కిరణ్‌కు ముఖంపైన, తల వెనుకభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్‌ గాయపడడం తెలుసుకున్న అత ని స్నేహితులు కొందరు మద్యం దుకాణం వద్దకు వెళ్లి మద్యం షాపులోని మద్యాన్ని ధ్వంసం చేశారు. 

కిరణ్‌ సోదరుడు తమ్ముడు చావు బతుకుల్లో ఉండడం గమనించి సమీపంలోని రిక్షాలో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న 3వ నగర పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మద్యం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొదట కిరణ్‌పై దాడి విషయం తెలియని పోలీసులు కేవలం మద్యం ధ్వంసంపై దృష్టి పెట్టారు. మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు గాయపడిన కిరణ్‌ను వెతుక్కుంటూ వెళ్లగా కిరణ్‌ను అతని సోదరుడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉండడం గమనించారు. విషయం తెలుసుకున్న నగర సిఐ వీరాంజనేయరెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి గాయపడిన కిరణ్‌ పరిస్థితిని డాక్టర్‌ ద్వారా తెలుసుకున్నారు . కిరణ్‌ గాయపడడం తెలుసుకున్న అత ని స్నేహితులు కొందరు మద్యం దుకాణం వద్దకు వెళ్లి మద్యం షాపులోని మద్యాన్ని ధ్వంసం చేశారు. 

కిరణ్‌ సోదరుడు తమ్ముడు చావు బతుకుల్లో ఉండడం గమనించి సమీపంలోని రిక్షాలో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న 3వ నగర పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మద్యం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొదట కిరణ్‌పై దాడి విషయం తెలియని పోలీసులు కేవలం మద్యం ధ్వంసంపై దృష్టి పెట్టారు. మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు గాయపడిన కిరణ్‌ను వెతుక్కుంటూ వెళ్లగా కిరణ్‌ను అతని సోదరుడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉండడం గమనించారు. విషయం తెలుసుకున్న నగర సిఐ వీరాంజనేయరెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి గాయపడిన కిరణ్‌ పరిస్థితిని డాక్టర్‌ ద్వారా తెలుసుకున్నారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh