online marketing

Friday, March 9, 2012

1.500 కిలో బంగారు గ్రాములు నగలు స్వాధీనం చేసుకున్నట్లు రాపూరు పోలీసులు

రాపూరు :రాపూరు నెల్లూరు జిల్లాలోని కోవూరులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ఆదేశాల మేరకు రాపూరు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా రాపూరు మండల పరిధిలోని మద్దెలమడుగు కూడలిలో శుక్రవారం పోలీసు తనీఖీల్లో రూ. 50 లక్షల విలువచేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు రాపూరు పోలీసులు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కడప జిల్లా రాయచోటి నుంచి రాపూరు మీదుగా ఆర్టీసి బస్సులో నెల్లూరుకు చెందిన నగల వ్యాపారులు సరైన పత్రాలు లేకుండా సుమారు 1.500 కిలో గ్రాములు బంగారాన్ని తరలిస్తుండగా గుర్తించినట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు. వీరిని రాపూరు పోలీస్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్లు త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలియచేశారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh