online marketing

Friday, February 3, 2012

వివాహితపై ఓ కామాంధుడు భర్తలేని సమయంలో

జలదంకి  : వివాహితపై ఓ కామాంధుడు భర్తలేని సమయంలో అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన గత నెల 30న జలదంకి మండలం కమ్మవారిపాలెంలో జరిగింది. ఈ ఘటనపై గురువారం జ లదంకి పోలీసులకు బాధితురాలు ఫి ర్యాదు చేసింది. ఏఎస్సై వెంకటేశ్వరరా జు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన వివాహిత ఇంటిలో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన కరియావుల వెంకటేశ్వర్లు అత్యాచారయత్నానికి పాల్పడా ్డడు.

బాధితురాలు బయటకు పరుగుపెట్టి కేకలువేయగా నిందితుడు పరారయ్యాడు. ఆమె అవమానభారంతో పు రుగు మందు తాగింది. బంధువులు కా వలిలోని ప్రైవేటు వైద్యశాలలో చే ర్పించారు. పరిస్థి తి విషమించడం తో నెల్లూరులోని బొల్లినేని వైద్యశాలకు తరలించా రు. ప్రస్తుతం ఆ మె కోలుకుంటోంది. జరిగిన ఘటనపై గురువారం నెల్లూరు నుంచి జలదంకి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఏఎస్సై వెంకటేశ్వరరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh