online marketing

Tuesday, February 14, 2012

వెనుకవైపు నుంచి వచ్చి ముసుగు వేసి యాసిడ్‌ చల్లి

గూడూరు: మండల పరిధిలోని గాంధీనగర్‌ వరసిద్ధి వినాయక గార్డెన్‌ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నెల్లటూరుకు చెందిన శరత్‌ అనే యువకుడిపై యాసిడ్‌ తో దాడి చేసి గాయపరిచారు.

రూరల్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మండలంలోని నెల్లటూరు గ్రామానికి చెందిన శరత్‌ పశువుల కాపరిగా వచ్చి వున్న సమయంలో గుర్తులెలియని వ్యక్తులు వెనుకవైపు నుంచి వచ్చి ముసుగు వేసి యాసిడ్‌ చల్లినట్లు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన శరత్‌ ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియావైద్యశాలకు తరలించి రూరల్‌ ఎస్‌ఐ సంఘమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్ష్యల నేపధ్యంలో దాడి జరిగినట్లు భావిస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh