online marketing

Friday, February 10, 2012

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు

వెంకటగిరి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డికి వెంకటగిరి పట్టణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శుక్రవారం నెమళ్ళపూడి సురేష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు స్థానిక క్రాస్‌ రోడ్డు సెంటర్‌ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాణా సంచా పేల్చి, మంగళవాయిధ్యాలతో ఆహ్వానించారు. రాపూరు నుండి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ పూర్తి చేసిన అనంతరం వెంకటగిరి మార్గంలో తిరుపతికి వెళుతున్న ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh