online marketing

Friday, February 10, 2012

రూ.6,40,000లు విలువ చేసే బంగారు మకరతోరణాన్ని అందజేశారు

నెల్లూరు : జొన్నవాడలోని శ్రీమల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి అమ్మవారికి శుక్రవారం దాతలు బంగారు మకర తోరణాన్ని బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన నందగోపాల్‌రెడ్డి-సుజాతమ్మ దంపతులు రూ.6,40,000లు విలువ చేసే బంగారు మకరతోరణాన్ని దేవస్థానం ఇఒ రవీంద్రారెడ్డికి అందజేశారు. ఆలయ అర్చకులు మకర తోరణానికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. దీంతో అమ్మవారు మిరుమెట్లు గొలిపే తేజస్సుతో భక్తులకు దర్శనమిచ్చారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh