online marketing

Friday, April 22, 2011

జనారణ్యంలో దుప్పి

కోట మండలం కర్లపూడి గ్రామంలో ఒక దుప్పి శుక్రవారం గ్రామస్తులకఁ పట్టుబడింది. ఉదయం రెండు దుప్పిలు పొలంలో గ్రామస్తులకఁ కఁపించగా వాటిఁ వెంబడించారు. సొనకాలువలో ఒక ప్రమాదవశాత్తు దిగబడి పరిగెత్తలేక స్థాఁకఁలకఁ పట్టుబడింది. మరోదుప్పి తప్పించుకఁన్నట్లు స్థాఁకఁలు తలిపారు. సర్పంచి చెంచుకృష్ణయ్య ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులకఁ దుప్పిఁ అప్పగించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh