online marketing

Friday, April 22, 2011

విగ్రహావిష్కరణ ఆగడం విచారకరం

 గూడూరు టౌన్‌ : ఆదివారం వెంకటగిరి రోడ్డు సర్కిల్‌లో జరగాల్సిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ ఆగిపోయేందుకు మాలమహానాడు కారణమని విమర్శలు చేయడం తగదని మాలమహానాడు జిల్లా అడహాక్‌ క మిటీ ఛైర్మెన్‌ అరవ పార్వతయ్య ఒక ప్రకటనలో ఖండించారు. దళితుల దేవుడైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా అడ్డుకునే నీచమైన సంస్కారం మాలమహానాడుకు లేదని స్పష్టం చేసారు. రోడ్ల భవనాలశాఖ అనుమతి లేనందు వల్లే సంభందిత అధికారులు తమకు ఫిర్యాదు చేసినట్టు సిఐ రాంబాబు తనకు వివరణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.



No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh