online marketing

Friday, April 22, 2011

తీరని కష్టాలు

రాపూరు : రాపూరు మండలంలోని కొండకింద గ్రామమైన మద్దూరుపల్లిలో గ్రామస్తులు మంచినీటి కోసం అవస్థలు పడ్డారు. తాగునీటి బోర్ల నుంచి జువ్వ ల నీరు వస్తుండడంతో కిలోమీటర్ దూరంలోని పంట పొలాల్లోని వ్యవసాయబావుల వద్దకు వెళ్లి నీరు తె చ్చు కుంటున్నారు. గ్రామంలోని పలువురు మౌలిక వసతులు లేకపోవడం తో పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. పంట పొలాల్లోని వ్యవసాయ బావి నుంచి డై రెక్ట్ పంపింగ్ స్కీమ్ ద్వారా తాగు నీటిని అందించాలని కోరుతున్నారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh