online marketing

Friday, April 22, 2011

వెల్లంపల్లి తిరునాలకఁ ముమ్మరఏర్పాట్లు

డక్కిలి: మండలం లోఁ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్తంభాల గిరి ఈశ్వరయ్య స్వామి తిరునాల ఈ నెల 24, 25 తేదీలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు తిరునాల ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఈ ఏడాది తాత్కాలిక తిరునాల కమిటీఁ దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేఁవిధంగా తిరునాలను అత్యంత వైభవంగా జరిపేందుకఁ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఆలయాఁకి రంగులు వేసి పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. భకఁ్తలకోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పించడాఁకి ముందస్తు చర్యలు చేపట్టారు. తిరునాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. డక్కిలి నుంచి వెల్లంపల్లికి పోవు మార్గమధ్యలో తాత్కాలికంగా రోడ్డుపనులు చేపట్టారు. భకఁ్తల సౌకర్యార్థం ఆర్‌టిసి బస్సును ఏర్పాటు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh