online marketing

Saturday, March 19, 2011

గరుఢ వాహనంపై రంగడు

పొదలకూరు : పొదలకూరు మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఉన్న శ్రీ రుక్మిణీదేవి పాండురంగస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామివార్లను గరుఢసేవ వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, 10 గంటలకు అష్టోత్తర సహస్రనామపూజలు, రాత్రి 9 గంటలకు పూజలు, పండరి భజనలు, రాత్రి 11 గంటలకు గరుఢవాహనంపై శ్రీ రుక్మిణీసమేత పాండుగడులను విశేష వస్త్రాభరణాలతో అలంకృతులైన స్వామివార్లను భక్తులు అధికసంఖ్యలో దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ గరుఢసేవకు ఉభయకర్తలుగా మాలపాటి మస్తాన్‌రెడ్డి, పద్మమ్మ ద ంపతులు నిర్వహించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh