online marketing

Monday, January 18, 2010

భూపరిపాలన భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు) మేజర్‌న్యూస్‌: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన భూపరిపాలన భవనాన్ని సోమవారం కలెక్టర్‌ ప్రారంభించారు. ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ భవనంలో ఉద్యోగులకు ప్రత్యేక చాంబర్‌, భూసంస్కరణ, కృష్ణపట్నం విద్యుత్‌ స్టేషన్‌ తదితర విభాగాలకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ సీతారామయ్య, డిఆర్‌ఒ జయరామయ్య, ఎఒ వేలూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh