online marketing

Wednesday, December 30, 2009

కార్డుల సర్వేపై అనుమానాలొద్దు


సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్‌ ః కార్డుల సర్వేపై అనుమానాలొద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి జ్వాలాప్రకాష్‌ తెలిపారు. సూళ్ళూరుపేటలో జరుగుతున్న కార్డుల సర్వేపై మంగళవారం ఆరాతీసారు. సూళ్ళూరుపేట పట్టణంతో పాటు కొన్నుంబట్టు, మన్నారుపోలూరు తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. కార్డుల సర్వేలలో బోగస్‌ కార్డులను మాత్రమే తొలగిస్తామని, అర్హులకార్డులు ఎట్టి పరిస్థితులలోను తొలగించమని వివరణ ఇచ్చారు. జ్వాలాప్రకాష్‌తో పాటు తహసిల్‌దార్‌ జాలిరెడ్డి, డిప్యూటీ తహసిల్‌దార్‌ జయచంద్ర, విఆర్‌ఓలు రాజగోపాల్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh