online marketing

Monday, December 21, 2009

విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని రాస్తారోకో

గాంధారి , మేజర్‌న్యూస్‌:ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తు శనివారం గాంధారిలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రాస్తారోకో, ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో విద్యార్థులతో పాటు టిఆర్‌ఎస్‌ నాయకులు ముకుందర్‌రావు, సత్యం, సాయిలు, దీలీప్‌రావు, భాస్కర్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh