online marketing

Wednesday, November 25, 2009

లారీ బోల్తా.. ఇద్దరు దుర్మరణం

నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ధాన్యంతో వేగంగా వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమేనని పోలీసులు భావిస్తున్నారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh