online marketing

Friday, October 9, 2009

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతినెల్లూరు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతినెల్లూరు :

జిల్లాలోని నాయుడు పేట మండలం, వండ్లూరు వద్ద, చెన్నై - కోల్ కత్తా 5వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగివున్న క్వాలీస్ ను లారీ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న క్వాలీస్ ను ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకుని క్షతగార్తులను ఆస్పత్రికితరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను గుంటూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh